పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

స్థానిక స్వపరిపాలన- పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు

చిత్రం
pc:  Eenadu.net 19వ శతాబ్దాంతంలో చేయబడిన వివిధ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలకు మాత్రం వారి కార్యక్రమాలకు తగిన నిధులు అందేవి కాదు. గ్రామ పంచాయతీలు కేవలం కేంద్రంలోని వలస పాలకులు అధికార గణానికి గ్రామాల్లోని స్వార్థపర శక్తులుగా, భూస్వాములుకు మధ్య వారథిగా మాత్రమే వుపయోగపడేవి. అప్పుడే వునికిలోనికి వచ్చిన జాతీయోద్యమం 1909లో జరిగిన లాహోర్ కాంగ్రెసు జాతీయ మహాసభల్లో తీర్మానించినట్లుగా (మాలవీయ 1956) స్థానిక సంస్థలకు బలోపేతం చెయ్యడానికి ఉత్సాహం చూపింది. కాంగ్రెసు మహాసభ తగినన్ని ఆర్థిక వనరులతో ఎన్నికైన పంచాయతీలు కావాలని డిమాండ్ చెయ్యడమేగాక, స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటులో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్న అలసత్వ ధోరణిని దుయ్యబట్టింది. వలస పాలనకు ముందున్న ప్రాచీన గ్రామీణ వ్యవస్థ వలస పాలకులచే కూలగొట్టబడినా, బలమైన జాతీయ భావాలకు పుగా నిలిచింది. గాంధీజీ గ్రామీణ స్వపరిపాలనే దేశానికి ఆదర్శమని బోధించడమేగాక. అసలు ఆయన ఉద్దేశంలో స్వరాజ్యమంటే గ్రామ స్వరాజ్యమే. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రవేశపెట్టబడిన మాంటేగు చెమ్స్ వర్డ్ సంస్కరణల తరువాత స్థానిక సంస్థల ఏర్పాటు పందుకని, భారతదేశంలోని వివ...

చైనాలో సెజ్ లు -- వాస్తవాలు

చిత్రం
                        The Pudong New District, Shanghai, China.              Pc: britannica.com       మొత్తం మూడు అంశాల దీర్ఘకాలిక వ్యూహాన్ని పార్టీ చేపట్టింది. మొట్టమొదటిదేమిటంటే, చైనాలో రాజకీయపరమైన ఇబ్బందులు, అస్థిరత్వం కారణంగా ప్రధానమైన నగరాలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టబోరన్న దానికి సంబంధించినది. రెండవది భయం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రధానమైన ఆర్థిక కేంద్రాలలోకి అకస్మాత్తుగా విదేశీ పెట్టుబడులకు ప్రవేశాన్ని కల్పిస్తే ఆర్థిక, రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించటం. చిట్టచివరిదేమిటంటే, చైనా చారిత్రాత్మక కర్తవ్యానికి సంబంధించినది. హాంకాంగ్ తైవాన్, మకావోల సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటిస్తూ వాటిని ప్రధాన భూభాగంలో విలీనం చేయాలని చైనా కోరటం, డెంగ్ సియావో పింగ్ తన ప్రయోగాన్ని ప్రారంభించినపుడు, స్పష్టమైన ప్రణాళికేదీ లేదని ఆయన అన్నారు. వీటి విషయంలో ఆయన సందిగ్ధంగానూ. అనుమానంగానూ ఉన్నారు. కనుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. "నదిని దాటేటప్పుడు కాళ్ళ క్రింద రాళ్ళు ఉండవచ...

అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే

చిత్రం
                                                 కార్మికుల త్యాగాల కొలిమిలో పుట్టింది                    మే డే..                   మేడే కార్మికులకు పండుగ దినం కాదు.                    అది కార్మికుల హక్కుల దీక్షా దినం                 " ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప" అంటూ '8 గంటల పని కోసం కార్మిక వర్గం కదం తొక్కిన దినం మేడే. త్యాగాలబాటలో ఎర్రబాటలో పోరాడి హక్కులను సాధించుకున్న దినం మేడే. ఇది అంతర్జాతీయ దినం. ప్రపంచ కార్మికులందరూ ముక్తకంఠంతో నినదించే సమైక్యతా దినం మేడే             మేడే స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కార్మిక సంఘాలన్నీ ప్రదర్శనలు, బహిరంగసభలు జరుపుతూనే ఉన్నాయి. ఇలా మేడేకు ప్రాముఖ్యత ఎలా...

కార్మికవర్గం కర్తవ్యం.

చిత్రం
                              pc: navatelangana కార్మికవర్గం కర్తవ్యం.            ఏదో పెట్టుబడిగా వచ్చే లాభం ద్వారా కాక కేవలం తమ శ్రమను అమ్ముకోవడం ద్వారా మాత్రమే జీవనోపాధి సంపాదించుకునే వారిని కార్మికులు లేదా శ్రామికులు అంటారని ఏంగెల్స్ నిర్వచించారు. వీరి మనుగడ వీరి శ్రమకు గల గిరాకీపై ఆధారపడి ఉంటుంది. వీరి మనుగడ, విశృంఖలమైన పోటీవల్ల కలిగే అస్థిర పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని   ఏంగెల్స్    పేర్కొన్నాడు.          తన శ్రమ శక్తి అమ్మకం ఏకైక జీవనాధారంగా ఉన్నవాడే కార్మికుడు. కార్మికుడు ప్రతిదినమూ తన  సేవలను వేలంలో అందరికంటే ఎక్కువగా పాడిన  పెట్టుబడిదారునికి అమ్ముతాడు. కార్మికుడు ఒక యజమానికి గానీ, భూమికి గానీ చెందడు.  కార్మికుడు తనను తాను ఎవరికి అద్దెకు ఇచ్చుకుంటాడో, ఆ పెట్టుబడిదారుని తనకు ఇష్టం వచ్చినపుడు వదిలిపెడతాడు. పెట్టుబడిదారుడు తనకు తోచినప్పుడు, అతని నుంచి తనకిక  ఏ లాభమూ లేదా అనుకున్నంత లాభం ర...

విశాల ప్రజా వేదిక ను ఏర్పాటు చేయాలి

చిత్రం
                                     *విశాల ప్రజా వేదిక ను ఏర్పాటు చేయాలి* మన దేశంలో ప్రజాస్వామిక సోషలిస్టు భావజాల విజయాన్ని కోరుకునే శక్తులు కూడా సాంస్కృతిక రంగంలో పెద్ద విస్ఫోటనాన్ని సాధించాల్సిన అవసరం వుంది. సంఘపరివార్ దాని మిత్ర బృందాలు, సరళీకరణ భావజాల అనుయాయులు సంక్షోభంలో కూరుకు పోయిన పెట్టుబడిదారీ వ్యవస్థను సంరక్షించడానికి సాంస్కృతిక భావజాల రంగాలను బలంగా వినియోగించుకుంటున్నాయి. ఈ శక్తుల ప్రయత్నాలను ఎదిరించడానికి సాంస్కతిక సాహిత్య సంఘాలు కృషి చేయాలి.         "సుడిగాలి వీచింది. జడివాన కురిసింది. నట్టనడి సంద్రాన నావ నిలిచుండాది. చుక్కాని పట్టరా తెలుగోడా. నావ దరిజేర్చరా మొనగాడా" అని రాశాడు వేములపల్లి శ్రీకృష్ణ . నువ్వు నావ దరిచేర్చాలి. చుక్కాని పట్టాలి. లేకపోతే వామపక్ష ఉద్యమం క్షమించదు ఈ దేశ ప్రజలు క్షమించరు. సమాజం. క్షమించదు. ఉద్ధరించాల్సింది వాళ్లే. కమ్యూనిస్టు పార్టీకి ఒక సాంస్కృతిక విధానముందా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అడిగాను. ఇవాళ కమ్యూనిస...

కార్మిక వర్గం

చిత్రం
             కార్మికవర్గం అభివృద్ధి చెందటంలో వివిధ దశలున్నాయి. బూర్జువా వర్గంతో దాని పోరాటం పుట్టుకతోనే ప్రారంభమౌతుంది. మొదట కార్మికులు విడివిడిగా ఎవరిపాటికివారు పోరాడుతారు. తరువాత ఒక ఫ్యాక్టరీలోని వాళ్లందరూ కలిసి పోరాడుతారు. ఆ తరువాత ఒకే స్థలంలో ఒకే రకమైన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళందరూ కలసి పోరాడుతారు. ఈ పోరాటాలన్నీ తమను ప్రత్యక్షంగా దోపిడీ చేసే బూర్జువా యజమానులు అనే వ్యక్తులమీద జరుగుతాయి. బూర్జువా ఉత్పత్తి నియమాలమీద గాక, ఉత్పత్తి సాధనాలమీదనే కార్మికులు దాడి చేస్తారు. తమ శ్రమతో పోటీచేసే విదేశీ సరుకులను ధ్వంసం చేస్తారు. యంత్రాలను ముక్కలు ముక్కలు చేస్తారు. ఫ్యాక్టరీలను దగ్ధం చేస్తారు.              అయితే కార్మికవర్గం 'విశ్వవ్యాపిత వర్గం'.  'ఈ వర్గం' మొత్తం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవం పట్ల ఆసక్తి కలిగి వుంటారు. దోపిడీ వ్యవస్థను వేరేవేరు భాగాలుగా రద్దుచేయటం సాధ్యంకాదు.          బూర్జువా వర్గం నిరంతర యుద్ధంలో చిక్కుకొని వుంటుంది. మొదట ప్యూడల్ ప్రభువర్గంతో యుద్ధం తరువా...